అమరావతి....కనకరావు మాదిగ, మాదిగ కార్పొరేషన్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి....

కనకరావు మాదిగ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్

చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ ల్లో హర్షకుమార్ ఒకరు....

చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి హర్షకుమార్ కక్కుర్తి పడుతున్నారు..

చంద్రబాబు ఇచ్చిన స్కీఫ్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు..

చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దళిత జాతి పరువు హర్షకుమార్ తీసారు..

చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దళిత సమస్యలుపై పోరాటం చేస్తామంటే ఎవరు నమ్మరు..

దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది..

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి...

రాష్ట్రపతికి ప్రసాద్ లేఖ రాయడం వెనుక చంద్రబాబు హర్షకుమార్ ఉన్నారు..

యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మకై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు..

అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు..

రాజధానిలో దళిత భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెడపలేదు..

దళితుల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనికుంటారాని మాట్లాడిన చంద్రబాబు దళితుల గిరించి మాట్లాడే అర్హత లేదు..

ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం..

మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా...?

దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..

దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు...

Show Full Article
Print Article
Next Story
More Stories