టీఎస్ హైకోర్టు......హైకోర్టు లో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు......


హైకోర్టు లో ముగిసిన కరోనా పిటిషన్ల విచారణ..


రెండు వారాల్లో కరోనా కు సంబంధించి ప్రభుత్వం కు ఇచ్చిన అదేశాలను పూర్తి చేయాలని హైకోర్టు అదేశం..


తెలంగాణ రాష్ట్రం లో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవలన్న హైకోర్టు...


ప్రయమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటెక్ట్ వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలన్న హైకోర్టు..


ప్రయివేటు హాస్పిటల్స్ పై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులు తీసుకోవలన్న హైకోర్టు..


ప్రయివేటు హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత చట్ట రీత్య వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కు హైకోర్టు అదేశం..


ప్రయివేటు హాస్పిటల్స్ ప్రభుత్వ జీవో ను ఫాలో కావాలన్న హైకోర్టు...


ప్రయివేటు హాస్పిటల్స్ విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..


ప్రతి ప్రయివేటు హాస్పిటల్స్ వద్ద కోవిడ్ రేట్లను డీస్ప్లే బోర్డ్ ల ద్వారా తెలపాలన్న హైకోర్టు..


ప్రభుత్వం కల్పించిన వసతులను వినియోగించుకున్న ప్రయివేటు హాస్పిటల్స్ ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించారో తెలపాలన్న హైకోర్టు...


ఢిల్లీ ప్రభుత్వం ప్రయివేటు హాస్పిటల్స్ లో ఉన్న బెడ్స్ ను ఏవిధంగా కోవిడ్ పేషంట్స్ కోసం తీసుకున్నారో అదే తరహా లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదో తెలపాలన్న హైకోర్టు..


చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలను ఫిర్యాదులు తీసుకోవలన్న హైకోర్టు...


కొంత మంది ఎన్జీవోలు , సివిల్ సొసైటీ తో కలిపి ఇసలోషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రసూల్ పూర్ లోని హాకీ మైదానం ను పరీశీలించాలన్న హైకోర్టు..


తదుపరి విచారణకు వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని హైకోర్టు అదేశం


తదుపరి విచారణను సెప్టెంబర్ 4 కు వాయిదా వేసిన హైకోర్టు...


Show Full Article
Print Article
Next Story
More Stories