భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ములకలపల్లి మండలం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

- ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో కుక్క వివాదంలో పద్ధం జోగులు అనే వ్యక్తి మృతి,

- పెంపుడు కుక్క వెళ్లడంతో ఇరువూరి మధ్య ఘర్షణ..

- వీరాస్వామి అనే వ్యక్తి తలపై కర్రాతో దాడి చేయడంతో జోగులు అనే వ్యక్తి మృతి*

Show Full Article
Print Article
Next Story
More Stories