ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 10:53:39

ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షులు


నంది ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు.. దేశంలో చాలా గొప్ప నేతల్లో నంది ఎల్లయ్య ఒకరు...


కార్పొరేటర్ స్థాయి నుంచి 6 సార్లు లోకసభ కు, 2 సార్లు రాజ్యసభ కు ఎన్నిక కావడం ఆయన పార్టీకి ప్రజలకు చేసిన సేవకు నిదర్శనం..


ఆయన జీవితం మనకు ఆదర్శం.. ఆయన సిద్ధాంతాలను, క్రమశిక్షణను మనం ఆచరించాలి..


నాకు రాష్ట్రపతి భవన్ నుంచి మొన్నటి వరకు చాలా ఏంతో ఆప్యాయంగా మాట్లాడేవారు..


ఆయన కరోనో భారిన పడి మృతి చెందడం చాలా బాధాకరం..


ఆయనకు నిమ్స్ లో నివాళి అర్పించడానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీ తరపున వెళ్లారు..


ఆయన ఆత్మకు శాంతి చేకూరాయాలి..


కుంతియా...


నంది ఎల్లయ్య గారి జీవితం అందరికి ఆదర్శం, దేశంలో దళిత వర్గాలకు ఆశాజ్యోతి .


ఆయన ఆశయాలు, ఆయన క్రమశిక్షణ ఆచరించాలి.


ఆయన కార్మిక వర్గాలకు ఎంతో సేవ చేశారు, గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన కట్టుబడి పనిచేసారు..


ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..


భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ తదితరులు సంతాప సభలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.


HMTV

HMTV

Next Story