కర్నూలు జిల్లా: - శ్రీశైలంలో కరోనా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

కర్నూలు జిల్లా: 

- శ్రీశైలంలో కరోనా విజ్రంభిస్తుడంతో మరో 5 రోజుల పాటు శ్రీశైలంలో భక్తుల దర్శనాల నిలిపివేతను పొడిగించిన ఈవో కేఎస్ రామారావు.

- శ్రీశైల క్షేత్ర పరిధిలో లో కరోనా కేసులు విస్తరించడంతో గత నెల 15 నుండి ఇప్పటి వరకు పొడిగిస్తూ వస్తున్నా భక్తుల దర్శనాల నిలిపివేత

- యధావిధిగా స్వామి అమ్మవార్ల నిత్యకైంకర్యాల పూజల నిర్వహణ

Show Full Article
Print Article
Next Story
More Stories