జాతీయం:- కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

జాతీయం:

- కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు కార్మికుల ఇళ్ళపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో య 42 కు చేరినమృతుల సంఖ్య

- పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలింపు.

- గాలింపు చర్యలలో భాగంగా నేడు 16 మృతదేహాలు లభ్యం

- రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకం. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories