మహబూబాబాద్ జిల్లా: - ప్లాస్టిక్ బియ్యం పై... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మహబూబాబాద్ జిల్లా: 

- ప్లాస్టిక్ బియ్యం పై హెచ్ఎం టివిలో వరుస కధనలతో కదిలిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తొర్రూర్ లో తనిఖీ...

- తొర్రూర్ మండలం చీకటాయపాలెం గ్రామంలో వండిన బియ్యం రబ్బర్ బాల్ వలె ఎగిరిన కథనం హెచ్ఎంటీవీ లో ప్రసారం కావడంతో అధికారులు వెంటనే చీకటయపాలెం గ్రామంలో తనిఖీలు చేపట్టారు.

- ఈ తనిఖీల్లో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి పాల్గొన్నారు. కొన్ని బియ్యాన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్ లకు పంపిస్తామని తెలిపారు.

- రిపోర్టులో వచ్చిన సమాచారం బట్టి వారి పైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories