అమరావతి: - రాష్ట్రంలో జిల్లాల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి: 

- రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు

- రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వనరులు, కార్యాచరణపై కమిటీ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories