విజయవాడ:- విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ:

- విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సీఎస్

- కోవిడ్ నిబంధనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలతో ఆగస్టు 15 న వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

- ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న పథకాలతో కూడిన శకటాలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం

- కోవిడ్ దృష్ట్యా ఆహ్వానితుల సంఖ్యను పరిమితం చేయాలని సూచనలు జారీ

- మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రతీ ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసిన సీఎస్ నీలం సాహ్ని

- విజయవాడ ఎంజీ రోడ్ ను సుందరీకరించాలని నగర మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు

Show Full Article
Print Article
Next Story
More Stories