తిరుమల: - టీటీడీ అర్చకుడు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తిరుమల: 

- టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు(45) మరణించడంతో శ్రీవారి ఆలయ అర్చకుల్లో భయం భయం

- శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో సమావేశమైన అర్చకులు

- ఉదయం 5 గంటలకు సుభ్రభాత సేవ ప్రారంభించి సాయంత్రం 7 గంటలకు ఏకాంతసేవ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్న అర్చకులు

- కళ్యాణోత్సవ సేవను ఈనెల 31వ తేది వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని సూచిస్తున్న అర్చకులు

- కళ్యాణోత్సవ సేవలో వాహన బేరర్ల ద్వారా కరోనా సోకుతోందని భయ పడుతున్న అర్చకులు

- రేపు టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓలను కలిసి వినతి పత్రం ఇవ్వనున్న అర్చకులు

Show Full Article
Print Article
Next Story
More Stories