నెల్లూరు: - పొదలకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

నెల్లూరు: 

- పొదలకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పెద్దమల్లు రత్నమ్మ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

- తొలిసారిగా మహిళకు ఏఎంసి చైర్మన్ గిరి

- రత్నమ్మ పొదలకూరు మండలం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు సిడిసి మాజీ చైర్మన్ పెద్దమల్లు రమణారెడ్డి సతీమణి.

Show Full Article
Print Article
Next Story
More Stories