వరంగల్ అర్బన్:కరోనా మహమ్మరికి బలైన GWMC 29వ... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

వరంగల్ అర్బన్:

కరోనా మహమ్మరికి బలైన GWMC 29వ డివిజన్ కార్పోరేటర్ కావేటి కవిత భర్త..

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూసిన కావేటి రాజు ( 39 )

కోవిడ్ పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన రాజు. కొద్దిసేపటి క్రితం మృతి.

రాజు జాతీయ స్థాయి జూడో క్రీడాకారుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories