అమరావతిమహిళ స్వయం సాధికారిత దిశగా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు
ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్మేనేజర్ జోసెఫ్వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఐటీసీ డివిజనల్ సీఈవో రజనీకాంత్ కాయ్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, హెచ్యూఓల్ జీఎస్ఎం చట్ల రామకృష్ణారెడ్డి మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు.
Next Story



