- గోదావరి డెల్టా ప్రాంతంలో ఇంజినీరింగ్ పనులపై... ... Live Updates:ఈరోజు (జూలై-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- గోదావరి డెల్టా ప్రాంతంలో ఇంజినీరింగ్ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రులు కన్నాబాబు,అనిల్ కుమార్ యాదవ్ రాజమండ్రి, కాకినాడ, కాకినాడ రూరల్ ప్రాంతాలలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల కాలవలు, వంతెన నిర్మాణాలపై సమీక్ష

- కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న కాలవలు,వంతెనలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచన కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రులు

- ఈస్ట్ గోదావరి, కాకినాడ రూరల్ లో పెండింగ్ లో ఉన్న పనుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచన చేసిన మంత్రులు

-  గోదావరి పరిసర ప్రాంతాల నీటి పారుదల వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

- దీని కోసం పకడ్బందీగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రికి తగిన నివేదిక సమర్పించేలా ప్రణాళిక రూపకల్పన చేయాలన్న మంత్రులు


Show Full Article
Print Article
Next Story
More Stories