బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సృజనా... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సృజనా చౌదరి....

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను నియమించడం సంతోషం..

ఆయన నాయకత్వం లో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని ఆశిస్తున్నా..

గత సంవత్సరం నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మేము పనిచేసాం..ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కన్నా లక్ష్మీనారాయణ భాగా పోరాడారు..

ఓ వైపు ప్రపంచం మొత్తం కోవిడ్ తో కొట్టుమిట్టాడుతుంటె...

రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి..

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పై కక్ష్య సాదిస్తుంది..

కోర్ట్ ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు..

భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. తమ పాలన ఏవిధంగా ఉందో ఓక సారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..

అవసరాలకోసం రాజధాని ని మార్చడం ఏంటీ..

సెక్షన్ 5,6నిబంధనల కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ దగ్గరకు ప్రభుత్వం తీసుకెళ్ళింది..

రాష్ట్రంలో మెత్తం ఇంగ్లీష్ మీడీయం అన్నారు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తో 5 తరగతి వరకు మదర్ టంగ్ కంపన్ సరి చేసింది..

రాజ్యంగంలో రాష్ట్ర రాజధాని అంశం పై కేంద్ర ప్రభుత్వానికే ఫైనల్ నిర్ణయం ఉంటుంది..

అమరావతి ని రాజధాని గా సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది..

2017 కేంద్ర బడ్జెట్ లో అమరావతి రైతు ఫూలీంగ్ లో రైతు లకు ట్యాక్స్ ఎగ్జెమ్షన్ చేసారు ...కాబట్టి రాజధాని మార్పు అంశం కేంద్ర పరిదిలోనే ఉంటుంది..

ప్రజా సమస్యలు గాలికొదిలేసి...అనవసర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది..

అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి.. సెలెక్ట్ కమిటీ ఆమోదించిందా లేదా అనేది తెలియడం లేదు..

ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు ,న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో అవినీతి బాగా పెరిగిపోయింది..

కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories