జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కరోనా వైరస్... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీ లక్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల దర్శనం సమయంలో మార్పులు చేసిన ఆలయ అధికారులు...

👉ఉదయం 8-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకు తిరిగి సాయంత్రం 4-00 గంటల నుండి 5-30 వరకు భక్తులకు అనుమతి...

👉అనంతరం స్వామివారికి నివేదిన,హారతి, మంత్ర పుష్పం నిర్వహించి 6గంటలకు ద్వారబంధనం..

Show Full Article
Print Article
Next Story
More Stories