కర్నూలు జిల్లా: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కర్నూలు జిల్లా: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 31 మందిపై 14 కేసులు. వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఎం.వి కేసులు మొత్తం 551 నమోదు. రూ.1,97,875/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ మరియ 03 వాహనాలు సీజ్. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు, అరెస్టులతో పాటు రూ.3100/- ల నగదు, 3794 లిక్కర్ బాటిల్స్ (606.68 లీటర్లు) మరియు, మరియు 52 లీటర్ల నాటు సారా స్వాధీనం. మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు మొత్తం 790 నమోదు. రూ.58,700/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.

Show Full Article
Print Article
Next Story
More Stories