>> అమరావతి- మహిళలపై జరుగుతున్న దాడులపై... ... Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>> అమరావతి

- మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ..

 - మహిళా కమిషన్.చైర్.పర్సన్.పద్మ

- రాష్ట్రలో మహిళలపై జరుగుతున్న కేసులపై డిజీపీ తో చర్చించాం..

- గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యింది..

- పోలీసుల పాత్రపై దృష్టి చెప్పాలని డిజీపీని కోరాం..

- డీజీపీ సానుకూలంగా స్పందించారు..

- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం..

- దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి..

- మహిళ ఉద్యోగులను పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం..

- సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories