- సీఎంఓలో మార్పులు చేర్పులు.- సీఎం కార్యాలయంలోని... ... Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- సీఎంఓలో మార్పులు చేర్పులు.

- సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయింపులు.

- సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి తప్పించిన సీఎం జగన్.

- ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు.

- ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో..

  జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్.

- సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో..

 రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ.

- ధనుంజయ్ రెడ్డి పరిధిలో..

 జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ

- అజయ్ కలాం సి యం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాత్రమే చూస్తారని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories