@ అమరావతి- వైయస్సార్‌ జయంతి రోజున రైతు దినోత్సవం-... ... Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ అమరావతి

- వైయస్సార్‌ జయంతి రోజున రైతు దినోత్సవం

- రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

- తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వివిధ జిల్లాలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి.

- సున్నా వడ్డీ ప్రయోజనం ఇక నుంచి నేరుగా రైతులకే

- ఏటా సీజన్‌ ముగిసే నాటికి వారి ఖాతాల్లోనే నగదు జమ

- గత ప్రభుత్వం బకాయి పెట్టిన వడ్డీని చెల్లించిన ప్రభుత్వం

- రూ.1150 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ

- 57 లక్షల రైతులకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం

- క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కిన సీఎం వైయస్‌ జగన్‌

- రైతు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం

- రైతు భరోసా కేంద్రాలలో అధునాతన వ్యవసాయ యంత్రాలు

- రూ.1572 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories