తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం గాదరాడ లో... ... Live Updates:ఈరోజు (జూలై-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం గాదరాడ లో పురుగుల మందు తాగి తల్లి కొడుకు మృతి.

- దెగపాటి నవరత్నమ్మ (83),దెగపాటి ప్రకాశం(45)

- ఇద్దరూ పురుగుల మందు తాగి మృతి.

- కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కోరుకొండ పోలీసులు.

- మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories