- కరోనా బాధితులకు ఫోన్ చేసి వైద్య, ఆరోగ్య సిబ్బంది... ... Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కరోనా బాధితులకు ఫోన్ చేసి వైద్య, ఆరోగ్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్న హరీశ్ రావు

- సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం.

- కొందరు కరోనా బాధితులకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించిన మంత్రి హరీశ్ రావు.

- వైద్య సేవల గురించి బాధితులను ఆరా తీసిన మంత్రి హరీశ్ రావు.

- సానుకూలంగా మాట్లాడిన బాధితులు.

- కరోనా బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వ్యవహరించాలని అధికారులకు సూచించిన మంత్రి హరీశ్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories