తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు... ... Live Updates:ఈరోజు (జూలై-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఈరోజు జరుగనుంది.

- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహించనుంది.

- దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది.

- ఇప్పటికే 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను పెంచే అంశంపై సమావేశంలో చర్చింనున్నట్లు తెలుస్తోంది.

- టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది.

- అలాగే టీటీడీ ఉద్యోగులకు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories