తూర్పుగోదావరి జిల్లా.- చింతూరు మండలం లో భారీగా... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి జిల్లా.

- చింతూరు మండలం లో భారీగా గంజాయి పట్టివేత

- ఏజన్సీ డొంకరాయి వద్ద కంటైనర్ లారీ లో అక్రమంగా తరలిస్తున్న 64 లక్షల విలువ గల 2,164 కేజీల గంజాయి స్వాధీనం

- కంటైనర్ సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories