@గుంటూరు- ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో... ... Live Updates:ఈరోజు (జూలై-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@గుంటూరు

- ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో రైతుల ఖాతాలో నగదు స్వాహా

- నరసరావుపేట మండలం పాలపాడు లో వెలుగు చూసిన ఘటన

- ఎయిర్ టెల్ kyc ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకొని

- 150 మంది రైతుల ఖాతాల నుండి సుమారు 15 లక్షల నగదు స్వాహా

- జరిగిన మోసం పై నరసరావుపేట ఎయిర్ టెల్ కార్యాలయంలో సంప్రదించిన స్పందించని సిబ్బంది

- పోలీసులను ఆశ్రయించిన పాలపాడు రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories