విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో రేపటి... ... Live Updates:ఈరోజు (జూలై-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శాకంబరి ఉత్సవాలు

- వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

- మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం

- రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు

- అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు

- అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన కేశఖండనశాల

- గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్న అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories