@విజయనగరం జిల్లా - భోగాపురం మండలం - అవనాం గ్రామంలో... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@విజయనగరం జిల్లా

- భోగాపురం మండలం

- అవనాం గ్రామంలో భారీ దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

- జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాజకుమారి..

- 6గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- 31 లక్షల రూపాయల దొంగ నోట్లు, 65,350 వేల రూపాయల అసలు నగదు, 5 సెల్ ఫోన్లు, జెరాక్స్ మెషీన్, దొంగనోట్ల ప్రింటింగ్ కోసం వాడుతున్న యంత్రాలు స్వాధీనం.

- సవరవిల్లి సంతలో 2 గొర్రెలు కొని 20 వేల రూపాయల దొంగ నోట్లు అంటగట్టిన నిందితులు.

- అనుమానం వచ్చి నిందితులను వెంటాడి పెట్టుకున్న గొర్రెల వ్యాపారి, మరో వ్యాపారుడు.

- భోగాపురం మండలం అక్కివరం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్ధి, మాజీ నేవీ ఉద్యోగి కంది రాము, మజ్జి రమణ, గౌరునాయుడు, లెంక శేఖర్, సురేష్, మొగిలి విజయ్ కిరణ్ అరెస్ట్ 

- విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రధాన నిందితుడు కింది రాము ఇంటిలో దొంగ నోట్ల ముద్రణ

- 5 వేల రూపాయల ఒరిజినల్ నోట్లు ఇస్తే... 15వేల రూపాయల దొంగ నోట్లు ఇవ్వటానికి పలువురితో ఒప్పందం.

Show Full Article
Print Article
Next Story
More Stories