♦♦ విజయవాడ ♦♦- ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

 ♦♦ విజయవాడ ♦♦

- ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం అందుకున్న డొక్కా మణిక్య వరప్రసాద్‌

- ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాణిక్య వరప్రసాద్‌

- దీంతో శాసనమండలిలో 10 కి చేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories