♦♦ కరోనా తో మరో పోలీస్ అధికారి మృతి.* ఎస్ ఆర్... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ కరోనా తో మరో పోలీస్ అధికారి మృతి.

* ఎస్ ఆర్ నగర్ ట్రాఫిస్ ఏఎస్ఐ సమీరుద్దీన్ మరణం.

* ఇవ్వాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు మృతిచెందినట్లు వైద్యుల వెల్లడి.

* టోలిచౌకి లో ఉంటున్న ఎస్ఐ కి ఈనెల 19న కరోనా పరీక్షలు 20వ తేదీన పాజిటివ్గా నిర్ధారణ.

* కొరొనా పాజిటివ్ నిర్దారణ అయినరోజే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ ఇవ్వాళ మృతి.

Show Full Article
Print Article
Next Story
More Stories