- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన.-... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన.

- సీఎస్ తో భేటీ అనంతరం పర్యటనను ముగించిన లవ్ అగర్వాల్ బృందం.

* గచ్చిబౌలీ లోని TIMS, గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ -కంటేన్ మెంట్ ఏరియాను సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను కేంద్ర బృందం పరిశీలన.

* రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై కేంద్ర బృందం ముందు వైద్య శాఖ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్.

* రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటేన్ మెంట్ చర్యలు , ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యల పై కేంద్ర బృందానికి వివరణ.

* రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపిన టి-వైద్యశాఖ.

* వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపిన సీఎస్.

* కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసింది- సీఎస్.

* ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది- సీఎస్.

* రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్- క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది.

* కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.-సీఎస్

Show Full Article
Print Article
Next Story
More Stories