***అనంతపురం***- ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామంటూ ... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

***అనంతపురం***

- ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్.

- తూర్పుగోదావరి కి చెందిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసిన హిందూపురం పోలీసులు

- కొంతకాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల టార్గెట్గా మోసం.

- కేంద్ర ప్రభుత్వ పథకాలు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నిందితులు.

- హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, హిందూపురం ఇంచార్జ్, ఎమ్మెల్సీ అహ్మద్ ఇక్బాల్ కి ఫోన్ కాల్స్.

- ఒక్కొక్కరి తో రూ. 1.25 లక్షల చొప్పున ఏడు మంది తో నిందితుల అకౌంట్లు లోకి జమ.

- మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు.

- నిందితుల అరెస్టు.. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు.

- గతం లోను పలువురు ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన దుండగులు

Show Full Article
Print Article
Next Story
More Stories