కృష్ణాజిల్లా- నందిగామ మండలం మనగచర్ల గ్రామానికి... ... Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా

- నందిగామ మండలం మనగచర్ల గ్రామానికి చెందిన క్రైమ్ ఇండియా రిపోర్టర్ గంట నవీన్ హత్య కేసును ఛేదించిన నందిగామ పోలీసులు.

- ఈ కేసులో తొమ్మిది మంది నేరస్తులను మీడియా ముందు హాజరు పరిచిన నందిగామ డిఎస్పీ.

- తొమ్మిది మందిలో ఒకరు బాల నేరస్తుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories