వ్యక్తి దారుణ హత్య.. గుంటూరు జిల్లా , గురజాల... ... Live Updates:ఈరోజు (జూన్-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

వ్యక్తి దారుణ హత్య.. గుంటూరు జిల్లా , గురజాల మండలం , అంబాపురం గ్రామంలో విక్రమ్ అనే వ్యక్తిని శనివారం అర్ధరాత్రి నరికి చంపిన ప్రత్యర్థులు

- భైక్ పై వస్తున్న విక్రమ్ ని అంబాపురం చెరువు గట్టు వద్ద అడ్డగించి వెంటాడి చంపిన ప్రత్యర్థులు

- మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

- పాత కక్షల నేపథ్యంలో నే హత్యకు గురైనట్లు స్థానికుల సమాచారం

Show Full Article
Print Article
Next Story
More Stories