- జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ

- కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజుల పెంచరాదు

- అదనపు ఫీజులు కాకుండా నెల వారి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు ఎలా చేయాలి

- నిబంధనలు ఉల్లంఘించిన రెండు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్న విద్యాశాఖ

- ఫీజులు కట్టిన వాళ్ళకే ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మిగిలిన విద్యార్థులకు యాజమాన్యాలు కో ఆపరేట్ చేయాలి

- ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి

- ఎవరైనా పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తే పేరెంట్స్ తమ దృష్టికి తీసుకురావాలని సూచన

Show Full Article
Print Article
Next Story
More Stories