@ అమరావతి- ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ అమరావతి

- ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

- మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అదికారులతో వీడియో కాన్ఫరెన్సు

- జూలై 8 వ తేదీన పంపిణీ చేయదలచిన ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సన్నద్దం కావాలని పురపాలక శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

- ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.

- ఇళ్ల పట్టణాలు, ఇళ్లు కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ టిడ్కో అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories