విశాఖ జిల్లాలో సచివాలయం ఉద్యోగికి ప్రేమ... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ జిల్లాలో సచివాలయం ఉద్యోగికి ప్రేమ వేదింపులు...

- గంపారాయి సచివాలయం డిజిటల్ సహాయకురాలు. ప్రేమపేరుతో వేదిస్తున్న యువకుడు..

- రూఢ కోట గ్రామానికి చెందిన చిట్టపులి ప్రశాంత్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి..

- గత కొద్ది కాలంగా మద్యం సేవించి ప్రేమ పేరుతో వేధింపులకు దిగాడని చెబుతున్న ఝాన్సీ లక్ష్మీ దేవి.

- బుదవారం లక్ష్మీదేవి పై దాడి చెసిన ప్రశాంత్.

- పోలీసులకు ఫిర్యాదు. ప్రశాంత్ పై 332 , 342, 448,353,354B, 506, 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories