అమరావతి: ఉండవల్లి కరకట్ట ఉద్రిక్తత చోటు... ... Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి: ఉండవల్లి కరకట్ట ఉద్రిక్తత చోటు చేసుకుంది..

- వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు.

- దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.

- ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

- తెదేపా నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు.

- ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు తదితరులను అడ్డుకున్నారు.

- దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories