♦♦అమరావతి♦♦- స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి♦♦

- స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)

- ఆంధ్రప్రదేశ్ SEB మరియు ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్

- విశ్వసనీయ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై ముమ్మర దాడులు 30,200 లీటర్ల ఊటబెల్లం ధ్వసం, భారీగా నాటు సారా స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ, ఒడిశా పోలీసులు

- ఎస్‌ఈబీ ,ఒడిశా పోలీసుల అదుపులో నలుగురు.. అజ్ఞాతం లోకి మరికొంత మంది కీలక సభ్యులు..ముమ్మరంగా గాలిస్తున్న రెండు రాష్ట్రాల పోలీసులు..

- గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నాటుసారాను తయారీ చేస్తున్న ముఠా..

- సరిహద్దు గ్రామాల్లో భారీగా నిఘా ను ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ

- ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు నేతృత్వం లో కొనసాగిన జాయింట్ ఆపరేషన్

Show Full Article
Print Article
Next Story
More Stories