విజయవాడ సెంట్రల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి... ... Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ సెంట్రల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కరోనా లక్షణాల తో మృతి.

- రెండు రోజులుగా ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న అభ్యర్థి.

- ఆయాసంతో ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు కరోనా పరీక్షలు.

- పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి.

- ఆయన మృతితో ఆయన డివిజన్ లో ప్రజలు భయాందోళన.

- ఎన్నికల నేపథ్యంలో డివిజన్ లో కూరగాయలు, చీరలు, రంజాన్ తోఫా అందించిన కార్పొరేటర్ అభ్యర్థి.

Show Full Article
Print Article
Next Story
More Stories