- కరోనాపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష... ... Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కరోనాపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.

- ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలు, టెస్టులు తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నారు.

- ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories