♦♦కృష్ణాజిల్లా♦♦- నూజివీడు పట్టణంలో గోడుగువారి... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా♦♦

- నూజివీడు పట్టణంలో గోడుగువారి గూడెం కు చెందిన వై జగదీశ్వరి(25)సకాలంలో వైద్యం అందక మృతి.

- గత రాత్రి జగదీశ్వరి కి ఫిట్స్ రావడంతో తో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా నేపథ్యంలో నూజివీడు లో వైద్యం చేయకుండా నిరాకరించడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి

Show Full Article
Print Article
Next Story
More Stories