- చల్లపల్లి మండలం మంగలాపురంలో విషాదం..- మంగళాపురం... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- చల్లపల్లి మండలం మంగలాపురంలో విషాదం..

- మంగళాపురం బీసీ కాలనీలో వివాహిత డేగల దేవీ రాజేశ్వరి(22) ఉదయం అనుమానాస్పద మృతి.

- కొద్ది గంటల తర్వాత భర్త డేగల పిచ్చియ్య (30) గుళికలు తిని ఆత్మహత్య.

- ఐదేళ్ల క్రితం వివాహం..ఇద్దరు మగపిల్లలు. భార్యా భర్తల మధ్య ఘర్షణలే మృతికి కారణం. పోలీసుల దర్యాప్తు.

Show Full Article
Print Article
Next Story
More Stories