♦♦ అమరావతి ♦♦- రేపు జరిగే రాజ్యసభ... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ అమరావతి 

- రేపు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

- వైసీపీ నుంచి 4గురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో

- వైసీపీ విజయంకి అవసరం అయ్యిన అభ్యర్థులు వున్నారు

- ముగ్గురు అభ్యర్థులకు 38మంది mla ల కేటాయింపు, ఒకరికి 37మంది mla లు కేటాయించిన వైసీపీ

- రేపు ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకు ఎన్నికలు, 5గంటలకు కౌంటింగ్

- పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి

- కరోనా నిబంధనలు ప్రకారం మాస్క్ కచ్చితంగా ఉండాలి

Show Full Article
Print Article
Next Story
More Stories