తిరుపతి.👉 గోపాల్ రాజు కాలనీ లో యువకుడు హత్య.👉... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తిరుపతి.

👉 గోపాల్ రాజు కాలనీ లో యువకుడు హత్య.

👉 తిరుపతి రైల్వే స్టేషన్ ప్రక్కనున్న మురికి కాలవలో మృతదేహం లభ్యం.

👉 సాయి నగర్ పంచాయతీ లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన కె విజయ్ (24)గా ఈస్ట్ పోలీసులు గుర్తింపు.

👉యువకుల పాత కక్షల వల్లే హత్య కు గురైనట్లు పోలీసు విచారణలో వెల్లడి .

👉 మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రూయా ఆసుపత్రికి తరలింపు.

👉నిందితుల కోసం గాలిస్తున్న ఈస్ట్ పోలీసులు .

👉కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ సిఐ శివ ప్రసాద్ రెడ్డి .

Show Full Article
Print Article
Next Story
More Stories