»» సూర్యాపేట - హాకీంపేట నుంచి బయలుదేరిన... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

»» సూర్యాపేట 

- హాకీంపేట నుంచి బయలుదేరిన కల్నల్ సంతోష్ బాబు పార్ధివదేహం.

- పార్ధివదేహం ను తీసుకొస్తున్న అంబులెన్స్ తోనే మంత్రి జగదీష్ రెడ్డి రాక.

-  రాత్రి పదిన్నర కల్లా సూర్యాపేట కు చేరిక.

- రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ప్రజల సందర్శనార్ధం విద్యానగర్ లో సంతోష్ బాబు పార్ధివదేహం.

-  ఆతర్వాత అంతిమ యాత్ర ప్రారంభం.

- ఆర్మీ అధికారుల సూచనతో కోవిడ్ 19 న ప్రకారం అంతిమయాత్ర.

- కేసారం దగ్గర లోని అర ఎకరా వ్యవసాయ క్షేత్రం లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు.

- అంత్యక్రియలు జరిగే దగ్గరలో నూట యాభై మంది ఆర్మీ అధికారులు.

-  కుటుంభీకులు ,బంధువులు, వివిఐపి లకు మాత్రమే అనుమతి.

-  ప్రజలను సహకరించాలని కోరినా సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ,ఎస్పీ భాస్కరన్

Show Full Article
Print Article
Next Story
More Stories