» మరికొద్ది సేపట్లో హకీమ్ పేట్ కు చేరుకోనున్న... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» మరికొద్ది సేపట్లో హకీమ్ పేట్ కు చేరుకోనున్న సంతోష్ బాబు పార్థివదేహం...



- హకీమ్ పేట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్.

- ఇప్పటికే చేరుకున్న సంతోష్ బాబు కుటుంబ సభ్యులు..

- హకీమ్ పేట్ కు వచ్చిన పలువురు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,మేయర్ బొంతు,డిజీపీ మహేందర్ రెడ్డి,

 హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు.

- హక్కింపెట్ ఎయిర్ ఫోర్స్ కి చేరుకున్న ప్రార్థివ దేహం.

Show Full Article
Print Article
Next Story
More Stories