♦అమరావతి♦- గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

- గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన

- పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రం

- మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోంది

- పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ఉద్దేశం

- మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. నిర్మించి తీరుతాం

- ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే అని సంకేతాలు...

Show Full Article
Print Article
Next Story
More Stories