» ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



» ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

- ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)

- 1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదల

- వ్యవసాయంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ) 

- 11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ

- పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి

- సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి

- రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల

- తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల

Show Full Article
Print Article
Next Story
More Stories