విశాఖ గాజువాక: ఆటోనగర్ E బ్లాక్ సీకాన్... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ గాజువాక: ఆటోనగర్ E బ్లాక్ సీకాన్ ఫేబ్రికేషన్ పరిశ్రమలో ప్రమాదం.

- ఒన్ టౌన్ ఎరియాకు చెందిన ఎస్ కె దాస్ అక్కడికక్కడే మృతి. మరో కార్మికుడు సత్యనారాయణకు తీవ్రగాయాలు చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలింపు.

- పరిశ్రమలో మూలన పడివున్న పాత పెయింట్ డబ్బాను మృతుడు ఎకె దాసు తీసి రాడ్ తో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో తునాతునకలయ్యాడు.

- మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి దువ్వాడ సిఐ లక్ష్మి చేరుకుని ప్రమాద స్ధలాన్ని పరిశీలించి ఎలా జరిగింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

- మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తామని సిఐ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories