అర్థరాత్రి 1గంటలకి KU1617, రేపు ఉదయం 6 కి... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

 అర్థరాత్రి 1గంటలకి KU1617, రేపు ఉదయం 6 కి KU1619 ప్రత్యేక విమానం ద్వారా మొత్తం 580 మంది ఏపి వలస కార్మికులు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకొని అక్కడి నుండి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

ఇందులో కడప జిల్లావారు: 402 మంది, చిత్తూరు జిల్లా వారు: 142 మంది, అనంతపురం జిల్లా వారు: 36 మంది, నెల్లూరు జిల్లా వారు: 4, కృష్ణ జిల్లా వారు: 1 ఉన్నారు, వీరంతా జిల్లాకి చేరుకున్నాక ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories